navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 10:33 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మున్సిపల్ నోటీసు బోర్డుపై ఓటర్ల జాబితా ప్రకటన

నవగీతం, మెట్ పల్లి

తెలంగాణ రాష్ట్ర 2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం 26 వార్డులకు సంబంధించిన తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను మరియు పోలింగ్ స్టేషన్ ల వారిగా తుది ఫోటో ఓటర్ల జాబితాను మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డు యందు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ. మోహన్, కే.నాగేశ్వరరావు, మేనేజర్ వెంకటలక్ష్మి, డిపిఓ రాజేంద్ర ప్రసాద్, టి పి ఎస్ అశోక్, ఆరో మీర్జా అజ్మతుల్ల బెగ్, ఐ సి శానిటరీ ఇన్స్పెక్టర్ అక్షయ్ కుమార్, జే ఏ ఓ రమేష్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.