navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 11:36 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన తిలక్ వర్మ

నవగీతం, హైదరాబాద్:

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని టీమ్ ఇండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. T20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రి ని కలిశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకిటి శ్రీహరి , మహమ్మద్ అజారుద్దీన్ , రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.