పేదల దరికే ప్రభుత్వ పథకాలు
చేసింది..చేయబోయేది చెబుతాం విస్తృత ప్రచారంతోనే పేదలకు లబ్ధి పాలన-ప్రగతి ప్రణాళిక కొత్తపల్లి సభలో ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి నవగీతం,కరీంనగర్ ప్రతినిధి: సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్ లో జరిగిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుపేదలను దృష్టిలో...