Wednesday, March 11, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలరవీంద్ర భారతి లో  సంక్రాంతి స్వర్ణనంది పురస్కారాలు

రవీంద్ర భారతి లో  సంక్రాంతి స్వర్ణనంది పురస్కారాలు

📰 Generate e-Paper Clip

నవగీతం, మెట్ పల్లి

మెట్ పల్లి భారత్ ఆర్ట్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో మీనాక్షి నృత్య కళానిలయం నాట్య గురువు నవరసనాట్యమయురి వాణి కి మరియు వారి శిష్య బృందానికి నంది పురస్కారాలని అందించడం జరిగింది. ఈ నంది పురస్కారాన్ని మీనాక్షి నృత్య కళానిలయం విద్యార్థినిలు రిత్విక, గాయత్రి, అక్షర, సన్విద, హంసిక,లయశ్రీ, వైజ్ఞానిక కి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీనాక్షి నృత్య కళానిలయం అధ్యక్షులు గుర్రాల గంగాధర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular