Thursday, February 26, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్సీఎం కి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించిన టిటిడి ఈవో

సీఎం కి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించిన టిటిడి ఈవో

📰 Generate e-Paper Clip

నవగీతం,తిరుపతి

సంక్రాంతి పండుగని పురస్కరించుకుని నారావారిపల్లెలోని ముఖ్యమంత్రి నివాస గృహంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి గురువారం ఉదయం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామి వారి చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వేదపండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అడిషనల్ ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు  జి.భానుప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్  వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ  ఎల్ సుబ్బారాయుడు, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కేవీ మురళీకృష్ణ, వేదపండితులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular