Friday, April 17, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలవిద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట  

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట  

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్

మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో గురువారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించినారు.ఈ కార్యక్రమంలో విద్యుత్తు ఏడి అమరేందర్, ఏ ఇ టు సంతోష్, సీనియర్ లైన్మెన్ శంకర్, లైన్మెన్ రాజు పంచాయతీ పాలకవర్గం, ఉప సర్పంచ్ వంగ పోతయ్య, దౌడే గంగనరసయ్య, చింతల చక్రధర్, తేలు లక్ష్మారెడ్డి సుద్దాల రాజ్యం, మరి పెళ్లి జీవన్, అభిలాష్, మహేష్, రైతులు సురుకంటి భూమారెడ్డి లక్ష్మారెడ్డి, పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular