Wednesday, April 15, 2026
ads
Homeజిల్లా వార్తలుజగిత్యాలపెళ్లిరోజు సందర్భంగా పరీక్ష ప్యాడ్స్ పెన్నులు పంపిణీ

పెళ్లిరోజు సందర్భంగా పరీక్ష ప్యాడ్స్ పెన్నులు పంపిణీ

📰 Generate e-Paper Clip

నవగీతం,రాయికల్:

రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాయికల్ మండలంకు చెందిన పాత్రికేయులు గంగుల శ్రీనివాస్ సారిక దంపతులు సహృదయు ఫౌండేషన్ ద్వారా పాఠశాల విద్యార్థులకు 40 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్నుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెళ్లిరోజు,పుట్టినరోజులకు దుబారా ఖర్చులు చేయకుండా మంచి సేవా కార్యక్రమం ఏదైనా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి, ఉపాధ్యయులు గంగరాజం, నర్సయ్య లు ఫౌండేషన్ సభ్యులు గంగుల శ్రీనివాస్,మహేష్,వెంకటేష్ అభి ,రాజు, రాము తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular