Sunday, April 19, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలటిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

టిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

📰 Generate e-Paper Clip

నవగీతం ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ తండా, తిమ్మాపూర్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సుమారు 25 మంది చేరినట్లు టిఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నోముల లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దశరథ్ రెడ్డి, ఉప సర్పంచ్ ముక్కెర సతీష్, గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, లక్పత్ రెడ్డి అంజయ్య అశోక్ రాజేందర్ రమేష్ రాజేష్ భూమేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular