Saturday, May 9, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలగదుల నిర్మాణానికి విరాళం అందజేత

గదుల నిర్మాణానికి విరాళం అందజేత

📰 Generate e-Paper Clip

నవగీతం వేల్పూర్ ప్రతినిది:

వేల్పూర్ మండలంలో శుక్రవారం దేవి గుడి ఆవరణలో నిర్మిస్తున్న గదుల నిర్మాణానికి గ్రామానికి చెందిన బద్ధం రాజేశ్వర్ తమ వంతుగా రూ. 50000/- రూపాయలు విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా వేల్పూర్ గ్రామభివృద్ధికమిటీ , దేవాలయ కమిటీ తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తు  బద్దం రాజేశ్వర్ కి శాలువా తో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ప్రముఖులు వ్యాపారవేత్తలు ముందుకు రావాలని విరివిగా విరాళాలు అందజేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular