Wednesday, April 22, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలఎరువుల దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీ

ఎరువుల దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీ

📰 Generate e-Paper Clip

నవగీతం,మల్లాపూర్ ప్రతినిధి;

మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట్ గ్రామంలో ఎరువుల దుకాణాలను జిల్లా మరియు డివిజనల్ టాస్క్ ఫోర్స్ బృందం అధికారులు రాజుల నాయుడు దండ రమేష్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈపాస్ మెషిన్ ఎరువుల నిల్వలు, రికార్డులు, బిల్లులు తదితరాలను పరిశీలించారు. యాజమాన్యాలు యూరియాను వ్యవసాయేతర పనులకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరి వెంట మల్లాపూర్ వ్యవసాయ అధికారి లావణ్య ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular